శిథిలావస్థలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి సంకల్పించిన కొండూరి గాంధీ బాపు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట( Gambhiraopet ) మండలం గజ సింగవరం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి స్థానికులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొండూరి గాంధీ బాపు ( Konduri Gandhi Bapu )సంకల్పించారు.

 Konduri Gandhi Bapu Decided To Rebuild The Dilapidated Sri Ramalingeswara Swamy-TeluguStop.com

గ్రామస్తుల కోరిక మేరకు త్వరలోనే ఆలయ నిర్మాణానికి పూనుకుంటామని గాంధీ బాపు తెలిపారు.

అలాగే నిర్మాణంలో ఉన్న శ్రీ రామాలయ, వెంకటేశ్వర, ఆంజనేయ స్వామి దేవాలయాలను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube