కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏపార్టీలో ఉంటారోవాళ్లకే తెలవదు:ఎమ్మెల్యే సైదిరెడ్డి

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ తెలంగాణ రాష్ట్రంలో హంగు అంటూ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగానే ఉన్నాయని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.బుధవారం మేళ్లచెరువుమండల కేంద్రంలో అయనమీడియాతో మాట్లాడుతూ అన్నా,తమ్ముడు పొద్దున లేస్తే ఏ పార్టీలో ఉంటారో వాళ్లకే తెలవదని ఎద్దేవా చేశారు.

 Komatireddy Brothers Do Not Know When They Will Be In A Party: Mla Saidireddy, M-TeluguStop.com

కేంద్రంలో బీజేపీకి రాష్ట్రంలో కాంగ్రెస్ కి జై కొడుతూన్నారని విమర్శించారు.రాష్ట్రంలోబీఆర్ఎస్ 100 సీట్లు గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని,భారతదేశం అభివృద్ధి పథంలో నడవాలంటే కేసీఆర్ లాంటి నాయకులు కావాలని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుండి స్పష్టమైన సంకేతం వస్తుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube