విశాఖలో రియల్టర్ దంపతుల కిడ్నాప్ కేసు ఛేదన

విశాఖపట్నంలో తీవ్ర కలకలం సృష్టించిన రియల్టర్ దంపతుల కిడ్నాప్ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.ఏడుగురు సభ్యులున్న నిందితుల ముఠా రియల్టర్ శ్రీనివాస్ తో పాటు అతని భార్యను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.

 Kidnapping Case Of Realtor Couple Solved In Visakha-TeluguStop.com

కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్నవరం నిందితులను పట్టుకున్నారు.నిందితులు ప్రస్తుతం ఫోర్త్ టౌన్ పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది.

అయితే కొద్ది రోజుల కిందటే విజయవాడ నుంచి విశాఖకు వచ్చారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube