రేపు సాయంత్రం నుంచి ఖైరతాబాద్ గణేశ్ దర్శనం నిలిపివేత

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాన్ని రేపు సాయంత్రం నుంచి నిలిపివేస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.ఈ క్రమంలో ఇవాళ బడా గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు.

 Khairatabad Ganesh Darshan Will Be Suspended From Tomorrow Evening-TeluguStop.com

ఈనెల 28న ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నిర్వహించనున్నారు.ఈ క్రమంలో ఏర్పాట్లను ముమ్మరం చేసింది ఉత్సవ కమిటీ.

ఇందులో భాగంగా భారీ టస్కర్ ఖైరతాబాద్ ప్రాంగణానికి చేరుకుంది.కాగా ఖైరతాబాద్ గణేశుడు మహా విద్యాగణపతిగా ఈ ఏడాది దర్శనమిస్తుండగా మొత్తం 63 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube