బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

ఏపీలోని దేవాలయాలను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తిరుమలలో వసతి గదుల రేట్లు పెంచితే భక్తులు ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు.

 Key Comments Of Bjp Mp Gvl-TeluguStop.com

భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఈ క్రమంలో టీటీడీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube