కేసీఆర్ ఓటమే లక్ష్యం.. మాజీ ఎంపీ పొంగులేటి

కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.వడదెబ్బతో అస్వస్థతకు గురైన భట్టిని పరామర్శించడానికి వచ్చానని చెప్పారు.

 Kcr's Defeat Is The Goal.. Former Mp Ponguleti-TeluguStop.com

మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రజలకు నెరవేర్చలేదని మండిపడ్డారు.తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో వందశాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.చేరికల సమయంలో తమ మధ్య సీట్లు ఒప్పందం లేదని చెప్పారు.

కేసీఆర్ ఓటమే లక్ష్యంగా ఐక్యతతో పనిచేస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube