రాజన్నను దర్శించుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేని

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada )లోని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం జాతీయా ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేని( Jathotu Hussaini ) దర్శించుకున్నారు.

వారిని ఆలయ అర్చకులు స్వస్తి వేద మంత్రాలతో ఆహ్వానించారు.

స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.స్వామి వారి కళ్యాణమండపం లో ఆలయ ఈఓ వినోద్ రె( EO Vinod Reddy )డ్డి కమిషన్ సభ్యులకు శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు.

వీరి వెంట స్థానిక ఆర్డీఓ రాజేశ్వర్, తాసిల్దార్ మహేష్, టౌన్ సిఐ వీర ప్రసాద్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, పర్యవేక్షకులు నటరాజు ,ఈఓ సిసి ఎడ్ల శివ ఉన్నారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్
Advertisement

Latest Rajanna Sircilla News