దేశంలోనే గొప్ప ఆశయాలు ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. విజయసాయి రెడ్డి

జీవీఎంసీ 8 జోన్ లో ఒక్కొక్క కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు.వాలా వేపగుంట చిమలపల్లి వద్ద సుమారు రెండు కోట్ల రూపాయలతో మెగా కన్వర్షన్ శంకుస్థాపన కార్యక్రమం చేశారు.

 Jaganmohan Reddy Is The Only Chief Minister In The Country Who Has Great Ambitio-TeluguStop.com

అత్యాధునిక మౌలిక వసతులతో ఈ కన్వెన్షన్ సెంటర్లు నిర్మించడానికి శ్రీకారం చుట్టనున్నారు ఆయనతోపాటు మంత్రి అవంతి శ్రీనివాసరావు, మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సత్యవతి తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube