జీవీఎంసీ 8 జోన్ లో ఒక్కొక్క కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు.వాలా వేపగుంట చిమలపల్లి వద్ద సుమారు రెండు కోట్ల రూపాయలతో మెగా కన్వర్షన్ శంకుస్థాపన కార్యక్రమం చేశారు.
అత్యాధునిక మౌలిక వసతులతో ఈ కన్వెన్షన్ సెంటర్లు నిర్మించడానికి శ్రీకారం చుట్టనున్నారు ఆయనతోపాటు మంత్రి అవంతి శ్రీనివాసరావు, మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సత్యవతి తదితరులు పాల్గొన్నారు
.