జగనన్న విద్యాదీవెన నగదు జమ తేదీ మార్పు..!!

ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.పేద విద్యార్థులను ఉన్నత విద్యను అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

అయితే అర్హులైన విద్యార్థులకు నగదు జమ చేసే తేదీలో మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.ఈనెల 18న అందించాల్సిన డబ్బులను 19వ తేదీన జమ చేయనుంది ప్రభుత్వం.

ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యాదీవెన చెల్లింపు తేదీని మార్చిందని సమాచారం.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకుంటే 2 నెలల్లో మీ జుట్టు రెండింతలు అవుతుంది!
Advertisement

తాజా వార్తలు