ఓటమి భయంతోనే జగన్ గులకరాయి డ్రామా..: బోండా ఉమ

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై జరిగిన దాడి ఘటనపై టీడీపీ నేత బోండా ఉమ( Bonda Uma ) కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే జగన్ గులకరాయి డ్రామాకు తెర తీశారని ఆరోపించారు.

 Jagan Gulakarai's Drama Is Due To The Fear Of Defeat..: Bonda Uma, Cm Ys Jagan,-TeluguStop.com

గులకరాయి డ్రామాకు కేశినేని నాని( Kesineni Srinivas ), వెల్లంపల్లి శ్రీనివాస్ సూత్రధారులని బోండా ఉమ తెలిపారు.ఈ క్రమంలోనే కేశినేని నాని, వెల్లంపల్లి కాల్ డేటా బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.అయితే మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో సీఎం జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube