మనదేశంలో చాలామంది ప్రజలు చేతి గీతాలను, రాశి ఫలాలను నమ్ముతారు.వారి జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగినా రాశి ఫలాల మూలంగానే జరిగిందని వారు నమ్ముతుంటారు.
ప్రతిరోజు కొన్ని రాశుల వారి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.అలాగే అక్టోబర్ 18 తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి అంతగా మంచి జరిగే అవకాశం లేదు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం, తులా రాశులకు అధిపతి శుక్రుడు.అటువంటి శుక్రుడు తన స్వంత రాశిలో మారడం చాలా ప్రత్యేకమైనదిగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నమ్ముతారు.
ఇలా శుక్రుడు తన స్థానం మారడం వల్ల కొన్ని రాశులకు మంచి జరిగే అవకాశం ఉంది.మేషరాశి వారి రెండో ఇంటికి శుక్రుడు అధిపతి.
అంటే ధనం, కుటుంబం, మాటలు, కళ్ళు వంటి వాటికి ఈ కాలంలో ఈ రాశుల వారి కెరీర్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.
ఈ రాశి వారు అనేక ఆదాయ అవకాశాలను దక్కించుకుంటారు.
వ్యాపారస్తులు కూడా అధిక లాభాలను పొందే అవకాశం ఉంది.రాజకీయ రంగాల్లో వారికి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.
శుక్రుడి సంచారం వలన కన్యారాశి వారికి సంపద రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.వీరు శుక్రుని సంచార సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంటారు.తలపెట్టిన కార్యాల్లో విజయాలను సాధించే అవకాశం ఉంది.ఈ వు ఈ రాశుల వారు చాలా మంది ప్రముఖ వ్యక్తులను కలుస్తారు.భవిష్యత్తులో సన్నిహిత వ్యక్తులు మీకు మద్దతు గా నిలుస్తారు.ఇక మకర రాశి వారి జీవితంలో ఈ మార్పు వల్ల మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది.ఈ రాశి వారి ఉద్యోగాలలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.