Ramyakrishnan: రమ్యకృష్ణ కృష్ణ వంశీ మధ్య గొడవలకు కారణం ఆ హీరోయినేనా..?

రమ్యకృష్ణ ( Ramyakrishnan ) కృష్ణవంశీ.ఒకరు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ మరొకరు స్టార్ డైరెక్టర్.

నాగార్జున హీరోగా వచ్చిన నిన్నే పెళ్ళాడుతా అనే సినిమాతో కృష్ణవంశీ స్టార్ డైరెక్టర్ గా మారారు.ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఒకప్పుడు సార డైరెక్టర్ గా పేరు సంపాదించారు.

కానీ ఆ తర్వాత సినిమాలు ప్లాఫ్ అవ్వడంతో కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.కానీ ఈ మధ్యకాలంలో రంగమార్తాండ ( Rangamarthanda ) అనే సినిమాతో కృష్ణవంశీ మళ్లీ కం బ్యాక్ అయ్యారు.

అయితే గత కొద్దికాలం నుండి రమ్యకృష్ణ కృష్ణవంశీ ఇద్దరు విడిపోతున్నారని ఈ కారణం తోనే రమ్యకృష్ణ తన కొడుకుని తీసుకొని కృష్ణవంశీకి దూరంగా చెన్నైలో ఉంటుందని వార్తలు వినిపించాయి.

Advertisement

అంతేకాదు ఈ వార్తలపై కొన్ని రోజులు వీళ్ళిద్దరూ స్పందించకపోవడంతో నిజంగానే రమ్యకృష్ణ కృష్ణవంశీ ( Krishnavamshi ) విడిపోయారు అంటూ వార్తలకి మరింత బలం చేకూర్చినట్లయింది.కానీ ఈ వార్తలన్నింటికీ కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చారు.అయితే ఒకప్పుడు నిజంగానే వీరి మధ్య విభేదాలు వచ్చాయట.

దానికి కారణం ఓ స్టార్ హీరోయినట.

ఆమె ఎవరో కాదు చార్మి.చార్మి ( Charmi ) కృష్ణవంశీ మధ్య గతంలో మంచి రిలేషన్ ఉండేదట.కృష్ణవంశీ ఎన్టీఆర్ తో రాఖి సినిమా తెరకెక్కించారు.

అందులో హీరోయిన్ గా ఇలియానా,చార్మి చేశారు.అలా ఛార్మితో కృష్ణవంశీకి మంచి పరిచయం ఏర్పడిందట.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

ఈ కారణంతో ఇండస్ట్రీలో వీరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ ఒక పుకారు వైరల్ అవ్వడంతో ఈ వార్త కాస్త రమ్యకృష్ణ ( Ramyakrishnan ) వరకు చేరి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయట.దాంతో చివరికి వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారట.

Advertisement

కానీ ఈ విషయంలో పెద్దవాళ్లు కలగజేసుకొని ఇద్దరి మధ్య ఉండే విభేదాలను పోగొట్టడంతో మళ్లీ భార్యాభర్తలుగా వారి బంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు.

తాజా వార్తలు