కేసీఆర్ విమానం నల్లగొండ నజరానా?

నల్లగొండ జిల్లా:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి,పర్యటనల నిమిత్తం రూ.100 కోట్లు పెట్టి ప్రత్యేక విమానం కొనుగోలు చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు జిల్లాలో దానిపై ఓ ప్రత్యేక చర్చ జోరుగా సాగుతోంది.

కేసీఆర్ విమానం కొనేందుకు నల్లగొండ జిల్లాకు చెందిన నేతలు భారీ విరాళం అందజేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆ నేతలు ఎవరా? అని జిల్లా వ్యాప్తంగా ప్రజలు చేస్తున్న చర్చ ఆసక్తి రేపుతోంది.

గుర్రంపోడు మండలం మొసంగిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

Latest Nalgonda News