భారతదేశంలోని 125 కోట్ల జనాభాలో దాదాపు 250 మిలియన్ల మంది ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.ప్రపంచం మొత్తం మీద 7300 మిలియన్ల జనాభా ఉంది.
అందులో దాదాపు 300 కోట్ల మంది ఇంటర్నెట్ని ఉపయోగిస్తున్నారు.అంటే 40 శాతం.
ఇంటర్నెట్లో 1 సెకనులోపు 24,00,000 ఇమెయిల్లు పంపిస్తున్నారు వాట్సాప్ ద్వారా 1 సెకనులో 2,50,000 సందేశాలు అందుతున్నాయి 1991 కి ముందు ఇంటర్నెట్లో ఒక్క వెబ్సైట్ కూడా లేదు.ప్రస్తుతం ఇంటర్నెట్లో 100 కోట్లకు పైగా వెబ్సైట్లు నమోదయ్యాయి.
ఈ సంఖ్య నిరంతరం చాలా వేగంగా పెరుగుతోంది.YouTubeలో 1 సెకనులో 1,00,000 వీడియోలను వీక్షిస్తుంటారు నెటిజన్లు 1 సెకనులో Googleలో 60,000 కంటే ఎక్కువ శోధనలు చేస్తున్నారు ట్విట్టర్లో నెటిజన్లు 1 సెకనులో 10,000 ట్వీట్లు చేస్తారు.
ఇంటర్నెట్లో 1 సెకనుకు 27,000 GB ట్రాఫిక్ ఉందని మీకు తెలుసా Instagram లో కూడా 1 సెకనులో 2000 కంటే ఎక్కువ ఫోటోలు అప్లోడ్ అవుతుంటాయిTumblr పోస్ట్ పైన 1 సెకనులో 1800 కంటే ఎక్కువ Tumblr పోస్ట్లు పోస్ట్ అవుతుంటాయి.చాలా మందికి ఈ విషయం తెలియదు 1సెకనుకు దాదాపు 1900 స్కైప్ కాల్స్ అవుతుంటాయి.
ఇంటర్నెట్లో నమోదైన మొదటి డొమైన్ పేరు Symbolics.Com. మొదటి వెబ్సైట్ 1991లో సృష్టించారు.అది https://info.cern.ch/ వెబ్సైట్.భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 56 కోట్లు దాటింది.భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య కేవలం 10 శాతం మాత్రమే.పోర్న్ సినిమాలు చూడటానికి భారతదేశంలో ఇంటర్నెట్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.అయితే మీరు అలాంటి వాటికి ఇంటర్నెట్ని ఉపయోగించకండి.ప్రపంచ జనాభాలో 57.31% మంది ఇంటర్నెట్ని ఉపయోగిస్తున్నారు.వివిధ అవసరాలకు దానిపై ఆధారపడుతున్నారు.వ్యక్తిగత అవసరాల కోసం ఇంటర్నెట్ను అత్యధికంగా ఉపయోగిస్తున్నారు.రైలు రిజర్వేషన్, బీమా, బ్యాంకింగ్ మొదలైన ఇతర సేవలకు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు.