ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ వాస్తుని కచ్చితంగా పాటిస్తున్నారు.
వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ ఇబ్బంది ఉండదని ప్రతి విషయంలో వాస్తును ఫాలో అవుతూ ఉంటారు.
అయితే వాస్తును కచ్చితంగా పాటించేవారు ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాల్సిందే.ఈ రోజు వాస్తు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెబుతున్నారు.
మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంట్లో అగరబత్తిని వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
అందుకని ప్రతి రోజు తప్పనిసరిగా చాలా మంది అగరబత్తిని వెలిగిస్తూ ఉంటారు.ఆనందంగా ఉండడానికి తప్పనిసరిగా అగరబత్తిని వెలిగిస్తారు.
అంతే కాకుండా హానికరమైన బ్యాక్టీరియా వంటివి తొలిగిపోయి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అయితే ప్రతి రోజు అగరబత్తి వెలిగిస్తున్నట్లయితే ఈ అలవాటును మార్చుకోండి.
ఎందుకంటే అగరబత్తిని మంగళవారం రోజు, ఆదివారం రోజు అసలు వెలిగించకూడదు.మంగళవారం రోజు, ఆదివారం రోజు అగరబత్తిని వెలిగించడం వలన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వేద పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పును చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే ఏ బాధ లేకుండా ఉండవచ్చని తెలుపుతున్నారు.కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న తప్పులు మనల్ని ఎన్నో రకాల సమస్యలు పడవేస్తూ ఉంటాయి.
పండితులు చెప్పిన ఈ చిట్కాన్ని అనుసరించి ఏ బాధ లేకుండా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉండడం మంచిది.ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లోకి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy