బహుజన కమ్యూనిస్టు పొలిటికల్ సెంటర్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 115వ జయంతి నిర్వహించి చిత్ర పటానికి ఘన నివాళి అర్పించారు బుధవారం నాడు ఖమ్మం హవేలీ కేంద్రంలో భగత్ సింగ్ 115వ జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి పొడకంటి రాంబాబు మాట్లాడుతూ ఈ దేశంలో మతోన్మాద పార్టీలను భగత్ సింగ్ స్ఫూర్తితో తరిమికొట్టాలని ఈ దేశ బానిస సంకెళ్లు తెంచేందుకు తన ప్రాణాన్ని ఎలాగైతే అర్పించాడో నేడు మతోన్మాద పార్టీలను తరిమికొట్టేందుకు దేశ ప్రజల సిద్ధం కావాలని మతోన్మాదం కులన్మాదం అగ్రకులాల ఆధిపత్యం పై యువకులు ప్రశ్నించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ నాయకులు బానోత్ కిషన్ నాయక్ గొర్రెల మేకల సహకార సంఘం డోలు దెబ్బ జిల్లా అధ్యక్షులు బారి మల్సూర్ బహుజనపొలిటికల్ సెంటర్ జిల్లా నాయకులు జి.
కోటేశ్వరరావు, న0గారాబేరి జిల్లా అధ్యక్షులు బానోత్ బధ్రునాయక్ ,తండాఉపేందర్, మాధవరావు, సతీష్ తదిరులు పాల్గొన్నారు