హథీరాంజీ మఠం మహంతుపై దేవాదాయ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

హథీరాంజీ మఠం మహంతు పై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.మహంతు అర్జున్ దాస్ మఠం భూములను అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నించారని అన్నారు, అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే కేసులు వేసి అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నారని అన్నారు.

 Important Comments Of The Minister Of Religion On Hathiranji Mutt Mahant-TeluguStop.com

మఠం భూములను కాపడటానికే ధార్మిక పరిషత్ ఉందని మంత్రి తెలిపారు.ధార్మిక పరిషత్ ఆధ్వర్యం లో మఠం భూములను కాపాడుతున్నాం అని అన్నారు.

దేవాలయాల భూములను ఒక్క అంగుళం కూడా అన్యాక్రాంతం కానివ్వం అని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube