మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది నేనే..?: మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.మేడ్చల్ లో కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది తానేనని చెప్పారు.

అంతేకాకుండా గత ఎన్నికల్లో సైతం కేఎల్ఆర్ కు టికెట్ ఇప్పించింది తానేనని స్పష్టం చేశారని తెలుస్తోంది.మేడ్చల్ కాంగ్రెస్ లో గ్రూప్ గొడవలు తామే సృష్టిస్తున్నామన్న మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులు తన ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేదని చెప్పారని సమాచారం.

ఆ డబ్బులనే ఇప్పుడు ఎన్నికలకు ఖర్చు చేస్తున్నానంటూ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.దీంతో మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?
Advertisement

తాజా వార్తలు