జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్‎కౌంటర్ కేసుపై హైకోర్టు స్టే

ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్ కౌంటర్ కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.

ఈ కేసుపై ఆదిలాబాద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలో ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని, 29 మందిపై విచారణ జరపాలని గతంలో ఆదిలాబాద్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.పోలీసుల రివిజన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆదిలాబాద్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!

తాజా వార్తలు