చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్

చిత్తూరు జిల్లాలో గజరాజుల సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.వి.

 Herd Of Elephants In Chittoor District-TeluguStop.com

కోట మండలంలో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తున్నాయి.దీంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

తోటకనుమ, కుమ్మరిమడుగు, వెంకటేపల్లి, కొడగల్లు, కృష్ణాపురం, దొమ్మరిమిట్టతో పాటు చింతలగుంటలో ఏనుగుల గుంపు సంచరించడంతో పాటు పలు పంట పొలాలను ధ్వంసం చేశాయి.ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగుల దాటి నుంచి తమను, తమ పొలాలను కాపాడాలని కోరుతున్నారు.

అలాగే వాటిని సమీప అటవీ ప్రాంతంలోకి మళ్లించాలని విన్నవిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube