Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ పై విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) నిందితుల కస్టడీ పిటిషన్ పై విచారణ జరిగింది.ఈ మేరకు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు,( Bhujangarao ) తిరుపతన్న( Tirupatanna ) మరియు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును( Praneeth Rao ) కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

 Hearing On Custody Petition Of Accused In Phone Tapping Case-TeluguStop.com

ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరపగా కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని నిందితుల తరపు లాయర్లు కోరారు.దీంతో రేపటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు( Nampally Court ) ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube