నేడు ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.ఈ పిటిషన్ పై ఇప్పటికే చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

 Hearing On Chandrababu's Bail Petition In Irr Case Today-TeluguStop.com

ఇవాళ సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలను వినిపించనున్నారు.ఈ మేరకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సుమారు 470 పేజీలతో కూడిన అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ చంద్రబాబుకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేయొద్దని అఫిడవిట్ లో పేర్కొంది.

ఈ క్రమంలోనే మాస్టర్ ప్లాన్ లో వైలెన్షన్ జరిగిందని సీఐడీ కోర్టుకు తెలిపింది.కాగా ఈ పిటిషన్ పై సీఐడీ వాదనలు విన్ననున్న న్యాయస్థానం తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

అదేవిధంగా ఇసుక పాలసీలో అక్రమాలంటూ నమోదైన కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube