అమరావతి ఆర్ -5 జోన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

అమరావతి ఆర్-5 జోన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.రాజధాని అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఆర్-5 జోన్ వివాదంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.

 Hearing In Ap High Court On Amaravati R-5 Zone-TeluguStop.com

సుప్రీంకోర్టులో రాజధాని కేసుల విచారణ తేలేవరకు ఆర్-5 జోన్ లో నిర్మాణాలు చేపట్టవద్దని రాజధాని రైతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అమరావతి కేసులతో ఆర్-5 జోన్ కేసులను విచారించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో ఆర్-5 జోన్ పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుందని కోర్టు వెల్లడించింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube