సముద్రంలో మునిగిపోతున్న బోటును ఎప్పుడైనా చూశారా..

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం పోర్టులో వైజయంతి కంపెనీ చెందిన 743 నంబర్ గల డ్రాప్ సర్వే బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది.భారీ నౌకలు ఓడరేవుకు వచ్చేందుకు పైలెట్ గా వ్యవహరిస్తున్న డ్రాప్ సర్వే బోటును తమిళనాడుకు చెందిన ఫైబర్ బోటు ఢీకొనడంతో నిమిషాల వ్యవధిలో సముద్రంలో మునిగిపోయింది.

 Have You Ever Seen The Boat Drowning Into The Ocean Details, Boat, Drowning , Oc-TeluguStop.com

బోటులో పనిచేస్తున్న సిబ్బంది పోర్ట్ అధికారులకు సమాచారం అందజేయగా వెంటనే స్పందించి ప్రమాదానికి గురైన బోటులో ఉన్న ఐదు మంది సిబ్బందిని పోర్టు అధికారులు సురక్షితంగా మరో బోటు లోకి తరలించి వారి ప్రాణాలు కాపాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube