సీఎం రేవంత్ కు హరీశ్ రావు లేఖ.. బలవన్మరణం చెందిన రైతుల వివరాలు

తెలంగాణలో రైతుల బలవన్మరణాల వ్యవహారంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

 Harish Rao's Letter To Cm Revanth Details Of Farmers Who Died In Force , Revant-TeluguStop.com

రైతుల బలవన్మరణాలపై ‘పొలంబాట’ నిర్వహించిన మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.దీంతో కేసీఆర్( KCR ) వ్యాఖ్యలకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కౌంటర్ ఇచ్చారు.

తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు.ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల వివరాలను సీఎంకు పంపారు.

ఈ మేరకు సుమారు 209 మంది పేర్లతో హరీశ్ రావు లేఖను విడుదల చేశారు.బ్యాంకుల ఒత్తిళ్లు, వేధింపుల వలనే రైతులు బలవన్మరణం చెందారని ఆయన ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube