ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పరిధిలోకి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.తమ ఉద్యోగులకు హెల్త్ కార్డుల మంజూరు ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు.సుమారు 1.34 లక్షల మంది ఉద్యోగులను EHS పరిధిలోకి తీసుకురావాల్సి ఉండటంతో.హెల్త్ కార్డుల జారీ ప్రక్రియకు సర్కారు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.




తాజా వార్తలు