కృష్ణా జిల్లా ఆత్కూర్ సొసైటీలో ఘరానా మోసం..!

కృష్ణా జిల్లా ఆత్కూర్ వ్యవసాయ సహకార సంఘంలో ఘరానా మోసం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.సొసైటీలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ, క్యాషియర్ లు ఫేక్ బాండ్లు క్రియేట్ చేసినట్లు సమాచారం.నకిలీ బాండ్లతో సుమారు 74 మంది రూ.4 కోట్ల డిపాజిట్లు వసూలు చేసినట్లు గుర్తించారు.ఈ నేపథ్యంలో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు తీవ్ర మనస్తాపానికి గురై మృత్యువాత పడుతున్నారు.గత ఎనిమిది నెలల వ్యవధిలో ముగ్గురు చనిపోయారు.తాజాగా మరో బాధితుడు చనిపోవడంతో సహకార పరపతి సంఘం వద్ద బాధితులు ధర్నాకు దిగారు.దీంతో సొసైటీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 Gharana Fraud In Atkur Society Of Krishna District..!-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube