బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై మండిపడ్ట ఎమ్మెల్యే దానం నాగేందర్, గాంధీని చంపిన గాడ్సేలకు ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ గాంధీకి మాత్రం గౌరవం దక్కట్లేదు.బండి సంజయ్ గల్లీ లీడరా .
జాతీయ పార్టీకి అధ్యక్షుడా.వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు.
బండి సంజయ్ అన్ని అబద్ధాలే మాట్లాడుతాడు.పిచ్చోడి చేతిలో రాయిలా మారాడు.
బండి సంజయ్ కేసీఆర్ పై పిచ్చి మాటలు మానాలి.బుడబుక్కలోడులా తయారయ్యాడు.
బండి సంజయ్ ఓ తుగ్లక్.బండి సంజయ్ కేంద్ర నిధులపై గోడలపై రాసుకోవటం కాదు…గుండు మీద రాసుకో.మోదీకి కుటుంబమే లేదు.కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత లేదు
.






