మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy)వర్ధంతి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ.ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Joint Andhra Pradesh)గా రాష్ట్రనికి రైతులకు ఎన్నో సేవలందించిన గొప్ప మహనీయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు.

ఆరోగ్యశ్రీ పథకం ఇందిరమ్మ ఇండ్లు ఉచిత కరెంట్,రైతు రుణమాఫీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రవేశపెట్టారని అన్నారు.రెండు లక్షల రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి వైఎస్సార్ అడుగు జడల్లో నడిచారని అన్నారు.

వైఎస్సార్ మెచ్చిన నాయకుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అని అందుకే సురమ్మ ప్రాజెక్టును రైతుల కోసం మన ప్రాంతానికి మంజూరు చెపిచ్చరని అన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు.

Advertisement
ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?

Latest Rajanna Sircilla News