టీఎస్పీఎస్సీ ఘటనపై టీపీసీసీ కమిటీ ఏర్పాటు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై తెలంగాణ పీసీసీ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.ఈ విద్యార్థి ఉద్యమాల కమిటీకి కాంగ్రెస్ నేత మల్లు రవి ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు.

 Formation Of Tpcc Committee On Tspsc Incident-TeluguStop.com

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచనతో పార్టీ ఈ కమిటీని ఏర్పాటు చేసింది.ఇందులో సభ్యులుగా శివసేనా రెడ్డి, బల్మూరి వెంకట్, మానవతారాయ్, బాల లక్ష్మితో పాటు పవన్ మల్లాదిలు ఉండనున్నారు.

అయితే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube