పచ్చని అడవిలో రంపం కోత పై స్పందించిన ఫారెస్ట్ అధికారులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా :అక్రమ కలప స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు.కలప స్మగ్లర్ల వ్యాపారం గుట్టు రట్టు చేసిన ఫారెస్ట్ రేంజ్ అధికారిని.

వివరాలకు వెళితే.రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పొతిరెడ్డిపల్లే శివారు ప్రాంతంలో కడప రాయి గుట్ట అటవీ ప్రాంతంలో 40 నుండి 50 చెట్లు నరికి వేసిన కలప స్మగ్లర్ల పై ఉక్కుపాదం.

కట్టె కొత మిషన్ తో టేకు చెట్లను నరికి వేస్తున్న అక్రమ కలప స్మగ్లర్లను పట్టుకున్న అటవీ శాఖ సిబ్బంది.హర్షం వ్యక్తం చేస్తున్న వన ప్రేమికులు.

జర్నలిస్టు లందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి ఎల్లారెడ్డిపేట జర్నలిస్టుల డిమాండ్.
Advertisement

Latest Rajanna Sircilla News