ఏపీలో తొలి ఫలితం.. టీడీపీ ఖాతాలోకి రాజమండ్రి రూరల్ స్థానం

ఏపీలో తొలి ఎన్నికల ఫలితం వెల్లడైంది.ఈ మేరకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి( Gorantla Butchaiah Chowdary) విజయం సాధించారు.

 First Result In Ap.. Rajahmundry Rural Seat To Tdp Account ,gorantla Butchaiah-TeluguStop.com

ఈ క్రమంలో సుమారు 61 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో బుచ్చయ్య చౌదరి గెలుపొందారు.కాగా ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ( Chelluboyina Venugopala Krishna )వెనుకంజలో ఉన్నారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా మ్యాజిక్ ఫిగర్ దాటి మెజార్టీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube