కడప జిల్లా( Kadapa District )లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.పులివెందులలో ప్రమాదవశాత్తు ఓ కారు బావిలో( Car )కి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కారు పూర్తిగా బావిలో మునిగిపోవడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు.గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు( Police ) బావిలోంచి కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు.ఈ క్రమంలోనే మృతులు ప్రకాశ ఠాకూర్, సుశీల్ గా గుర్తించారు.
అలాగే ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.