కప్పకు నీళ్లు పోస్తూ వరుణ పూజలు చేసిన రైతులు

యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట పట్టణం( Ramannapeta )లోని సుభాష్ సెంటర్లో వర్షాలు కురవాలంటూ కప్పకాముడు ఆడుతూ పాటలు పాడుతూ కప్పలకు( frogs ) నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు.

వరుణదేవా.

కరుణించవయ్యా.వానలు కురవాలి పంటలు పండేలా చూడవయా.

అంటూ వరుణ దేవున్ని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో రైతులు( Farmers ) కందుల హనుమంతు,పెద్దబోయిన శంకరయ్య,హరే రాములు, బండ శ్రీశైలం,గాదె రాము, ఫర్టిలైజర్ వెంకట్ రెడ్డి, మహిళలు గొర్ల అండాలు, నకిరేకంటి సుగుణమ్మ,గాదె పద్మ,నకిరేకంటి దేవేంద్ర,బొడ్డు మణమ్మ,గాదె లక్ష్మమ్మ,గోర్ల గీత,మేడి రాములమ్మ, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.

ఈ చేపల మార్కెట్ దేని కోసం నిర్మించారు...?
Advertisement

Latest Video Uploads News