తెలంగాణ:హనుమాన్ జయంతి సందర్భాంగా ఆలయానికి వచ్చిన స్వాములకు కనీస సౌకర్యాలు లేవని,గంటల తరబడి లైన్లో వేచి ఉన్నామని స్వాముల ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని గుర్తు చేసుకుంటూ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసిన స్వాములు.
వైరల్ గా మారిన వీడియో.







