స్మార్ట్ మీటర్లు పై ఈనాడు అసత్య వార్తలు రాసింది...మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

స్మార్ట్ మీటర్ల విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్న సంస్థల పై రాష్ట్ర, విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వజం విష ప్రచారం చేసేవారు టెండర్లు దాఖలు చేయొచ్చని చురకలు అంటించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.స్మార్ట్ మీటర్లు పై ఈనాడు అసత్య వార్తలు రాసింది స్మార్ట్ మీటర్లలో అనేక సదుపాయాలు ఉండటంతో సాధారణంగానే ధర ఎక్కువగా ఉంటుంది వాటిని మామూలు మీటర్లతో పోల్చి ధర ఎక్కువ అని ప్రచారం చేస్తున్నారు.

 False News Was Written On Smart Meters... Minister Shri Peddireddy Ramachandra R-TeluguStop.com

ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి ప్రభుత్వం ఇవి మంజూరు చేయలేదు టెండర్లు లేకుండా ఎవరిని పిలిచి పనులు ఇచ్చే పరిస్థితి లేదు ఎవరైనా కూడా ఈ టెండర్లలో పాల్గొనవచ్చు ఈనాడు యాజమాన్యం కానీ, వారికి కావాల్సిన వారు కానీ ఇందులో పాల్గొనవచ్చు ప్రస్తుతం ఆర్డిఎస్ఎస్ కింద ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ ఈ మీటర్లు బిగిస్తున్నాం కేంద్రం నిర్ణయించిన సూచనల మేరకు ఆ టెండర్లు పిలిచాం ఇప్పటికే ఈ కాంట్రాక్ట్ షిర్డీ సాయి ఎలక్ట్రికల్ వర్క్స్ కు అప్పగించామని వార్త రాశారు అలాంటిది ఎది లేకుండా ఇలాంటి అసత్య వార్తలు రాశారు త్వరలో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తాం కేవలం జవాబుదారీతనం తీసుకుని రావడమే దీని ముఖ్య ఉద్దేశం వాటికి ఇంకా టెండర్లు పిలవలేదు, త్వరలో టెండర్లు పిలుస్తాం ఈనాడు రాసిన వార్త తప్పుడు వార్త కాకపోతే, వారి ఈ టెండర్ల లో పాల్గొనాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube