చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లాలో గజరాజులు గుంపు బీభత్సం సృష్టిస్తుంది.రామకుప్పం మండలంలో స్వైర విహారం చేసిన ఏనుగులు వ్యవసాయ పంటలను ధ్వంసం చేశాయి.

 Elephants In Chittoor District-TeluguStop.com

మణీద్రం, సింగ సముద్రం గ్రామ పరిసరాల్లో ఏనుగులు హల్చల్ చేశాయి.గత వారం రోజులుగా పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు.

ఏ క్షణంలో గ్రామాల మీద దాడులకు పాల్పడతాయేమోనని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నామని వాపోతున్నారు.అటవీ శాఖ అధికారులు స్పందించి గజరాజులను ఫారెస్ట్ లోకి తరిమేయాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube