హీరా గోల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ఈ మేరకు తాజాగా రూ.33 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది.కాగా ఇప్పటివరకు రూ.400 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
హీరా గోల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ఈ మేరకు తాజాగా రూ.33 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది.కాగా ఇప్పటివరకు రూ.400 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు