ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఛార్జ్‎షీట్‎పై విచారణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ మూడో ఛార్జ్‎షీట్‎పై ఇవాళ విచారణ జరగనుంది.ఛార్జ్‎షీట్‎ను పరిగణనలోకి తీసుకోవడంపై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో విచారణ చేపట్టనుంది.

 Ed Inquiry On Charge Sheet In Delhi Liquor Scam Case-TeluguStop.com

కాగా మూడో ఛార్జ్‎షీట్‎లో రామచంద్ర పిళ్లై, అమన్ సింగ్ పై ఈడీ అభియోగాలు చేసింది.మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube