లాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ విచారణ

ED And CBI Investigation In Land For Job Scam Case

లాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ విచారణ కొనసాగుతోంది.ఈ క్రమంలో బీహార్ ఆర్జేడీ ఎంపీ మిసా భారతి ఈడీ విచారణకు హాజరైయ్యారు.

 Ed And Cbi Investigation In Land For Job Scam Case-TeluguStop.com

అటు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సీబీఐ విచారణకు హాజరు అయ్యారని తెలుస్తోంది.అయితే రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున తమ పేరిట భూములు రాయించుకున్నారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఈ వ్యవహారంలోనే బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను కూడా విచారించారు అధికారులు.అదేవిధంగా లాలూ భార్య రబ్రీదేవిని కూడా విచారించారు.

Video : ED And CBI Investigation In Land For Job Scam Case #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube