MLC Jeevan Reddy : చెట్లు, పుట్టలకు రైతుబంధు ఇవ్వం..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( Congress MLC Jeevan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి( BJP ) ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారన్న జీవన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే ఓటు కోసం వస్తే బీజేపీ నేతలను ప్రజలు నిలదీయాలని సూచించారు.రూ.15 లక్షలు మీకు వస్తే బీజేపీకి, రాకపోతే కాంగ్రెస్ కు ( Congress ) ఓటు వేయాలని తెలిపారు.అదేవిధంగా చెట్లు, గుట్టలు మరియు పుట్టలకు రైతుబంధు( Rythu Bandhu ) ఇవ్వమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.

వైరల్ వీడియో : ఈ తల్లి గొరిల్లాకు ఆస్కార్ ఇవ్వాల్సిందే..
Advertisement

తాజా వార్తలు