వాలంటీర్ల ద్వారా నేరుగా పెన్షన్లు.. లబ్దిదారులతో సీఎం జగన్ ముఖాముఖీ

ప్రకాశం జిల్లా( prakasam district ) వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్ధిదారులతో సీఎం జగన్( CM Jagan ) ముఖాముఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గతంలో 39 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చేవారన్నారు.దీంతో అప్పటిలో నెలకు రూ.400 కోట్లు మాత్రమే ఖర్చయ్యేవని పేర్కొన్నారు.

 Direct Pensions Through Volunteers Cm Jagan Face To Face With The Beneficiaries-TeluguStop.com

దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ( Volunteer System ) తీసుకొచ్చామని చెప్పారు.వాలంటీర్లతో నేరుగా లబ్దిదారులకు పెన్షన్లు( Pensions ) అందిస్తున్నామన్న సీఎం జగన్ గ్రామ స్వరాజ్యం అంటే నిర్వచనం ఇచ్చామని తెలిపారు.

మ్యానిఫెస్టోను 99 శాతం అమలు చేశామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube