బిసి డిక్లరేషన్ చైర్మన్ గా పొన్నం నియామకం పట్ల హర్షం

రాజన్న సిరిసిల్ల జిల్లా: సార్వత్రిక ఎన్నికలలో బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఏర్పాటుచేసిన బిసి డిక్లరేషన్ చైర్మన్ గా పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) ను నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను కరీంనగర్ లో గురువారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ సన్మానించింది.

ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండల కాంగ్రెస్ కమిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ ఆధ్వర్యంలో ఈ సన్మాన ఈ సన్మానాన్ని చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, మండల బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రఫీక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు నాయక్ ,నాయకులు దొమ్మాటి నరసయ్య, సూడిద రాజేందర్ కలిశారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News