ఢిల్లీ లిక్కర్ స్కాం.. మరోసారి విచారణకు ఎమ్మెల్సీ కవిత

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇవాళ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది.

 Delhi Liquor Scam.. Mlc Kavitha For Investigation Once Again-TeluguStop.com

వరుసగా రెండో రోజు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.నిన్న సుమారు 11 గంటల పాటు కవితను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై వాంగ్మూలాల ఆధారంగా కవితను విచారించారు.అదేవిధంగా పిళ్లై, అమిత్ అరోరా, సిసోడియాతో కలిపి కవితను ప్రశ్నించినట్లు సమాచారం.

అయితే ఇవాళ ఈడీ విచారణకు వెళ్లేముందు కవిత మీడియాతో మాట్లాడనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube