విజయవాడ సివిల్ కోర్టులో పవన్ కల్యాణ్ పై పరువునష్టం కేసు

విజయవాడ సివిల్ కోర్టులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పరువునష్టం కేసు నమోదైంది.

ఈ క్రమంలో మహిళా వాలంటీర్ స్టేట్ మెంట్ ను న్యాయమూర్తి రికార్డ్ చేశారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తమను మానసిక వేదనకు గురి చేశాయని వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు వాలంటీర్ తరపున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది.

రుద్రవీణ సినిమా కారణంగా నేను హోం శాఖ తీసుకోలేదు : పవన్ కళ్యాణ్
Advertisement

తాజా వార్తలు