బతుకమ్మ పై చేతి గుర్తును వేసి అభిమానాన్ని చాటుకున్న కాంగ్రెస్ నాయకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ పై ఎల్లారెడ్డి పేట మండలములోనీ రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన గోగురి శ్రీనివాస్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ అభిమాని బతుకమ్మ పై వేసిన చేతి గుర్తు అందరినీ ఆకట్టుకుంటుంది.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రస్తుతం ఈ బతుకమ్మ పోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News