కాంగ్రెస్ నీచ రాజకీయం ఎన్నికల్లో లాభం కోసమేనా?: కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS Former Minister KTR ) ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయమే ముఖ్యమని తేలిపోయిందని తెలిపారు.

 Congress Dirty Politics For Election Gain?: Ktr,ktr,revanth Reddy,brs,congress,c-TeluguStop.com

మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాం( Coffer Dam ) కట్టి మరమ్మత్తులు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) డిమాండ్ చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.రిపోర్టు వచ్చాక కాఫర్ డ్యాం కడతామని ఎల్ అండ్ టీ ముందుకొచ్చిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) మాత్రం చిల్లర రాజకీయం చేస్తోందని విమర్శించారు.కేసీఆర్ ను బద్నాం చేయాలనే అజెండాతో కాఫర్ డ్యాం కట్టకుండా రైతులను నిండా ముంచాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ నీచ రాజకీయం ఎన్నికల్లో లాభం కోసమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube