పంచాయితీ కార్యదర్శులకు అభినందనలు తెలిపిన : ఎంపిపి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెగ్యులరైజ్ అయిన ఏడుగురు పంచాయితీ కార్యదర్శులను ఎంపీపీ వుట్కురి వెంకటరమణారెడ్డి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మీర్జా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

 Congratulation To The Panchayat Secretaries Mpp ,mpp Vutkuri Venkataramana Reddy-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube