YCP Leaders : ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైసీపీ నేతల ఫిర్యాదు..!!

ఏపీలోని వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిశారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ( Perni Nani, Lella Appi reddy ) కలిశారు.

 Complaint Of Ycp Leaders To Chief Electoral Officer Of Ap State-TeluguStop.com

విశాఖ డ్రగ్స్( Visakhapatnam Drugs ) వ్యవహారంలో వైసీపీపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు ఈసీకి ఫిర్యాదు చేశారు.

కాగా విశాఖ తీరంలో సుమారు 25 వేల కిలోల డ్రగ్స్ కంటైనర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.దీనిపై కొందరు రాజకీయ నేతల హస్తం ఉందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో డ్రగ్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube