నేడు సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటన

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పర్యటనఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద స్వర్ణముఖి నది( Swarnamukhi River ) కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటన.గ్రామస్ధులు, తుపాను బాధితులతో నేరుగా సమావేశం కానున్న సీఎం జగన్.ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం చేరుకొనున్న జగన్.

 Cm Ys Jagan's Visit To Tirupati And Bapatla Districts Today , Swarnamukhi River,-TeluguStop.com

అక్కడ తుపాను బాధితులతో మాట్లాడిన అనంతరం కర్లపాలెం మండలం( Karlapalem mandal ) పాతనందాయపాలెం చేరుకుని రైతులతో సమావేశం అక్కడి నుంచి బుద్దాం చేరుకుని తుపాను వల్ల దెబ్బతిన్న వరిపంటలను పరిశీలన.రైతుల( Farmers )తో సమావేసమయి…, ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకోనున్న సీఎం జగన్( CM Jagan )

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube